29.7 C
Hyderabad
April 29, 2024 10: 52 AM
Slider తెలంగాణ

సిఎం సహాయ నిధికి మైక్రోసాఫ్ట్ అధినేత విరాళం

microsoft donation

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వానికి సహాయం చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల  భార్య అనుపమ నాదెళ్ల ముందుకు వచ్చారు.

ఆమె తరపున 2 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి దీన్ని వాడాల్సి ఉంది. ఈ చెక్కును ఆయన తండ్రి మాజీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వేణుగోపాల్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేశారు.

Related posts

శాల్యూట్: కరోనా యోధులపై కురిసింది పూలవాన

Satyam NEWS

పోడు భూములకు పట్టాలు పంచిపెట్టాలి

Satyam NEWS

కొడాలి నానిని బర్తరఫ్ చేయాలని రాజంపేట బిజెపి ధర్నా

Satyam NEWS

Leave a Comment