28.7 C
Hyderabad
April 28, 2024 06: 19 AM
Slider మహబూబ్ నగర్

చేపల వేటకు వెళ్లి చెంచు యువకుడు మృతి

#died

చేపల వేటకు వెళ్లి చెరువులో పడి చెంచు వ్యక్తి మృతి చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం చెంచు కాలనీకి చెందిన ఉడుత నూరి బీసయ్య 32 బుధవారం సమీప వెంకటేశ్వర్ల బావి చెరువులో చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యారు. రెండు రోజులు గాలించిన మృతదేహం లభ్యం కాకపోవడంతో ఫైర్ సిబ్బంది చెరువులోకి దిగి గురువారం వెలికి తీశారు. చనిపోయిన బీసయ్య కు భార్య అరుణతోపాటు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.

Related posts

భారత్ సరిహద్దుల్లో యుద్ధ సన్నద్ధం ఎలా ఉంది?

Satyam NEWS

ప్రకాశం జిల్లాకు కన్నీరు తెప్పిస్తున్న గజెట్ నోటిఫికేషన్

Satyam NEWS

జెర సోచాయించు తమ్మీ….

Satyam NEWS

Leave a Comment