40.2 C
Hyderabad
April 26, 2024 12: 52 PM
Slider మహబూబ్ నగర్

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి చిన్నారెడ్డి

#ChinnaReddy

రాబోయే మహబూబూనగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ  ఎన్నికల్లో పోటీ చేయడానికి  కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా తనను ఖరారు చేయాలని మాజీ మంత్రి, వనపర్తి మాజీ ఎమ్మెల్యే  జిల్లెల చిన్నారెడ్డి కోరారు.

ఈ మేరకు కాంగ్రెస్ కమిటీకి దరఖాస్తు చేశారు. రంగారెడ్డి,  హైదరాబాదుకు చెందిన కాంగ్రెస్ పార్టీ  కార్యదర్శులు జనార్దన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

కాళోజి ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలి

Satyam NEWS

రెసిడెన్షియ‌ల్  స్కూల్ ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేసిన మంత్రి అల్లోల‌

Satyam NEWS

మేడ్చల్‌ జిల్లా మేరు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

Satyam NEWS

Leave a Comment