రాబోయే మహబూబూనగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా తనను ఖరారు చేయాలని మాజీ మంత్రి, వనపర్తి మాజీ ఎమ్మెల్యే జిల్లెల చిన్నారెడ్డి కోరారు.
ఈ మేరకు కాంగ్రెస్ కమిటీకి దరఖాస్తు చేశారు. రంగారెడ్డి, హైదరాబాదుకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యదర్శులు జనార్దన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.