28.7 C
Hyderabad
April 27, 2024 05: 03 AM
Slider నల్గొండ

అన్ని విధాలా చైత్ర కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి

#hujurnagar

చిన్నారి చైత్ర పై ఈనెల 9న జరిగిన అత్యాచార సంఘటనకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు మండల కేంద్రంలో మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు.

నిందితుడు రాజు ను వెంటనే ఉరి తీయాలని,చైత్ర కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని గిరిజనులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో గిరిజన సోదరులు బానోత్ హుస్సేన్ నాయక్,భూక్యా బాబు నాయక్,భూక్యా నాగ నాయక్,బానోతు నాగేశ్వరావు నాయక్,భూక్యా జయరాం నాయక్,అజ్మీరా వెంకట్ నాయక్, లావుడ్య నాగేశ్వరావు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

దేవాడ పుల్కల్, పెద్ద ఎడ్గి బ్రిడ్జి పరిశీలించిన విపక్ష నేతలు

Satyam NEWS

కరోనా లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం

Satyam NEWS

కోటప్పకొండ ఆదాయం రూ. 1.73కోట్లు

Satyam NEWS

Leave a Comment