39.2 C
Hyderabad
April 28, 2024 12: 21 PM
Slider నల్గొండ

చైత్ర హత్యలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి

#adimallagopi

హైదరాబాద్ నగరంలో సింగరేణి కాలనిలో ఆరు సంవత్సరాల గిరిజన బాలికపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన నిందితుణ్ణి వెంటనే అరెస్ట్ చేసి ఉరి శిక్ష అమలు చేయాలని, చైత్ర కుటుంబనికి ప్రభుత్వం అండగా నిలిచి వెంటనే ఎక్స్ గ్రేసీయా ప్రకటించాలని సమాచార హక్కు సాధన సమితి హుజూర్ నగర్ నియోజకవర్గం కన్వీనర్ ఆది మళ్ళ గోపి డిమాండ్ చేశారు.

ఈ సందర్బంగా గోపి మాట్లాడుతూ గత కొన్ని ఏళ్ళుగా మహిళాలపై ఈ దేశంలో రక్షణ లేకుండా పోయిందని, అత్యాచారం,హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. గిరిజన కుటుంబనికి చెందిన ఆరు సంవత్సరాల పసి బిడ్డ చైత్ర అత్యాచారం,ఆపై హత్య చేసిన నిందితుడికి వెంటనే ఉరి శిక్ష అమలు చేసి ఆ కుటుంబనికి ప్రభుత్వం అండగా ఉండాలని అన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

రాహుల్ పై మరో కేసు

Murali Krishna

బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారికి విశేష పూజలు

Satyam NEWS

నామినేషన్ దాఖలు చేసిన బి ఆర్ ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి

Satyam NEWS

Leave a Comment