30.7 C
Hyderabad
April 29, 2024 04: 07 AM
Slider ముఖ్యంశాలు

ఏపీ ఫైబర్‌ నెట్‌లో అక్రమాలపై సీఐడీ విచారణ

#AndhraPradeshSecretariat

గత ప్రభుత్వంలో ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.

ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఫైబర్‌నెట్ టెండర్ల ఖరారులో కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించినట్లు గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

టీడీపీ హయాంలో ఏపీ ఫైబర్‌నెట్‌ అక్రమాలకు నిలయంగా మారింది. టీడీపీ పెద్దల అండతో యథేచ్ఛగా అక్రమాలు జరిగాయి. కాంట్రాక్టర్లకు గత టీడీపీ ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించడంతో  ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండిపడింది. 

Related posts

కడప చెన్నై రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Satyam NEWS

తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయం దగ్గర భారీ అగ్నిప్రమాదం..

Bhavani

ఫర్ కమ్యూనికేషన్స్:ఈనెల 17 అంతరిక్షం లోకి జీశాట్-30

Satyam NEWS

Leave a Comment