35.2 C
Hyderabad
April 27, 2024 12: 22 PM
Slider ప్రత్యేకం

ఆచార్య ప్రీరిలీజ్ కు సీఎం జగన్ రావడం లేదా?

#Megastar Chiranjeevi

మెగా స్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ప్రి రిలీజ్ వేదిక మార్పు జరిగినట్లు సమాచారం

ఈ నెల 23వ తేదీ విజయవాడ వేదికగా జరగలిసిన ఆచార్య సినిమా ప్రి రిలీజ్ వేడుకను చిత్ర యూనిట్ మార్పు చేసినట్లు తెలుస్తుంది

ఈ వేడుకను హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయించింది

విజయవాడలో జరిగే వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొంటారు అని ప్రచారం అయితే జరిగింది

ఇప్పుడు వేడుక హైదరాబాద్ కు మారింది కాబట్టి ముఖ్య అతిథి ఎవరు అనేది తెలియాల్సి ఉంది

కొన్ని అనివార్య కారణాల వాళ్ళ ఈ వేడుకను విజయవాడ నుంచి హైదరాబాద్ కు మర్చినట్లు తెలుస్తోంది

Related posts

దళిత బంధు నిధులను వెంటనే ఇవ్వాలి

Satyam NEWS

అంబర్ పేట లో లబ్ధిదారులకు బెడ్ రూం ఇండ్ల అందజేత

Satyam NEWS

సర్వీస్: ముగిసిన ఎన్ఎస్ఎస్ శీతాకాలపు శిబిరం

Satyam NEWS

Leave a Comment