30.7 C
Hyderabad
April 29, 2024 04: 23 AM
Slider కరీంనగర్

రేపు రాజన్న సిరిసిల్ల లో సీఎం కేసీఆర్ పర్యటన

kcr45

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు. రేపు ఉదయం 8:30 గంటలకు ప్రగతి భవన్‌ నుంచి బయలుదేరి 10:30 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చేరుకుంటారు. 11 గంటలకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకున్న అనంతరం 11:50 గంటలకు మిడ్‌ మానేరు(రాజరాజేశ్వరస్వామి )డ్యాంను సందర్శించనున్నారు.

మిడ్‌ మానేరు డ్యాంను పూర్తిస్థాయి నీటి మట్టం నింపడం ఇదే మొదటి సారి. ఈ నీటితో రెండు లక్షల 35వేల ఎకరల పంట సాగులోకి రానుంది. మధ్యాహ్నం 1 గంటలకు తీగలగుట్ట పల్లి చేరుకుంటారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ బయలుదేరుతారు.

Related posts

మహిళా కానిస్టేబుల్ ను వేధించిన కీచక ఎస్ ఐ

Satyam NEWS

నెల్లూరు వి యస్ యు లో ప్రపంచ ధరిత్రి దినోత్సవం

Satyam NEWS

ఏపీ బీజేపీ: ఇది రెండు నాలుకల పార్టీ

Satyam NEWS

Leave a Comment