జనగామ జిల్లా లో రైతు ఆత్మహత్య చేసుకున్న దురదృష్టకరమైన సంఘటన జరిగింది.
పాలకుర్తి మండలం లక్ష్మినారాయణ పురం గ్రామానికి చెందిన ముత్యాల యాకన్న (38) తన వ్యవసాయ బావి వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు వున్నారు. ఆత్మహత్యకు కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కె.మహేందర్, సత్యంన్యూస్