కృష్ణాజిల్లా నందిగామ మండలం కంచికచర్ల రంగానగర్ లో కరోనా పాజిటివ్ వచ్చిందని జొన్నలగడ్డ నారాయణ అనే వ్యక్తి గొంతు కోసుకున్నాడు.
గతంలో కంచికచర్ల జిల్లా పరిషత్ హైస్కూల్ నందు గుమస్తాగా 30 ఏళ్లు పనిచేసి ఆయన రిటైరయ్యారు.
కుటుంబ సభ్యులు హుటాహుటిన నందిగామ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
గాయం పెద్దది కావడంతో ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు విజయవాడ తరలించారు.