32.7 C
Hyderabad
April 27, 2024 00: 42 AM
Slider కృష్ణ

పాజిటివ్ వచ్చిందని గొంతు కోసుకున్న వ్యక్తి

#coronaVirus

కృష్ణాజిల్లా నందిగామ మండలం కంచికచర్ల రంగానగర్ లో కరోనా పాజిటివ్ వచ్చిందని జొన్నలగడ్డ నారాయణ అనే వ్యక్తి గొంతు కోసుకున్నాడు.

గతంలో కంచికచర్ల జిల్లా పరిషత్ హైస్కూల్ నందు గుమస్తాగా 30 ఏళ్లు పనిచేసి ఆయన రిటైరయ్యారు.

కుటుంబ సభ్యులు హుటాహుటిన నందిగామ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

గాయం పెద్దది కావడంతో ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు విజయవాడ తరలించారు.

Related posts

గోపన్పల్లిలో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం

Satyam NEWS

అమ్మవారి దేవాలయానికి రక్షణ:మేఘారెడ్డి

Satyam NEWS

వరంగల్లు చిట్టితల్లికి అరుదైన గౌరవం

Satyam NEWS

Leave a Comment