37.2 C
Hyderabad
April 26, 2024 19: 06 PM
Slider ముఖ్యంశాలు

ఏపీలో పగటి పూట పాక్షిక కర్ఫ్యూ

#AndhraPradeshSecretariat

కరోనా కేసులు దారుణంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఏపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.

ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లుండి నుంచి పాక్షిక కర్ఫ్యూ అమలు కానుంది. రాష్ట్రంలో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ అమలవుతుంది.

ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు దుకాణాలకు అనుమతి ఇచ్చింది. రెండు వారాల పాటు  కర్ఫ్యూ కొనసాగనుంది.

Related posts

గాంధీ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన

Satyam NEWS

విదేశీ దంపతులకు బాలిక దత్తత

Bhavani

ఉక్రెయిన్ ముప్పు: ఇంకా వైదొలగని రష్యా భూతం

Satyam NEWS

Leave a Comment