నెల్లూరు జిల్లా వెంకటగిరి లోని రాణిపేటలో అమ్మ నాన్న వృద్ధాశ్రమ నిర్మాణానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ యునైటెడ్ ఫోరం జాతీయ ఉపాధ్యక్షుడు వేగూరు కుమార్ 10 వేల రూపాయలు విరాళం అందించారు.
వేగూరు విజయకుమార్ స్వాంతన సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడుగా కూడా ఉన్నారు.
వెంకటగిరి లోని అమ్మ నాన్న వృద్ధాశ్రమం భవన నిర్మాణానికి 10 వేల రూపాయలు వితరణగా పల్లె పాటి రాజా చేతులమీదుగా అమ్మ నాన్న వృద్ధాశ్రమం నిర్వాహకులు కె రమాకాంత్ కు బుధవారం నాడు ఉదయం 11 గంటలకు ఈ విచాళం అందజేశారు.
ఈ సందర్భంగా వేగూరు విజయ్ కుమార్ పల్లె పాటి రాజా లతో ఆశ్రమ నిర్వాహకులకు రమాకాంత్ మాట్లాడారు.