26.7 C
Hyderabad
April 27, 2024 10: 25 AM
Slider కృష్ణ

డ్రగ్ రాకెట్: మైలవరంలో గంజాయి కలకలం

fake ias

కృష్ణా జిల్లా మైలవరం లో గంజాయి వాడకం విచ్చలవిడిగా సాగుతున్నది. మైలవరం లో ఓ విద్యార్థి వద్ద గంజాయి ఉందన్న సమాచారం తో పోలీసులు ఆ విద్యార్థి ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద మూడు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

మైలవరం లో కొంత కాలంగా గంజాయి ని విద్యార్థులు, రోజువారీ కూలి లకు అతను విక్రయిస్తున్న ట్లు సమాచారం. విచారించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని సి ఐ.పి.శ్రీను, ఎస్ఐ.కే.ఈశ్వరరావు తెలియజేశారు.

Related posts

మంత్రి పువ్వాడ ను కలిసిన ట్రైనీ ఐ‌పి‌ఎస్

Murali Krishna

బీజేపీ, జేడీస్ మధ్య పొత్తు

Bhavani

ప్రతీ మహిళల చేతిలో రక్షణ చక్రం “దిశా” యాప్

Satyam NEWS

Leave a Comment