28.7 C
Hyderabad
April 28, 2024 06: 50 AM
Slider ప్రత్యేకం

చార్మినార్ వద్ద డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ

#charminar

హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద డ్రగ్స్ పై యువతలో అవగాహన కల్పించే కార్యక్రమం భారీ ఎత్తున జరిగింది. హైదరాబాద్ సైక్లింగ్ అసోసియేషన్ నిర్వహించిన ఈ అవగాహన ర్యాలీలో ఎంతో మంది యువకులు ఉత్సాహవంతులతో బాటు పోలీసులు కూడా పాల్గొన్నారు.

మత్తు వీడాలని, సైక్లింగ్ లాంటి స్పోర్ట్స్ అలవాటు చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. డ్రగ్స్ వీడండి.. సైక్లింగ్ చేయండి అంటూ నినాదాలు చేశారు. డ్రగ్స్ మత్తు వదిలేద్దాం.. సైక్లింగ్ తో ఆరోగ్యంగా ఎంజాయ్ చేద్దాం అంటూ యువతలో చైతన్యం నింపే ప్రయత్నం చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సైక్లిస్ట్ లు చార్మినార్ వద్దకు హాజరయ్యారు.

Related posts

నిరుపేదలకు ఆహార ప్యాకెట్లు అందిస్తున్న బిజెపి నేత

Satyam NEWS

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌

Bhavani

కరోనా నిర్మూలనకు లాక్ డౌన్ తప్ప మార్గం లేదు

Satyam NEWS

Leave a Comment