32.7 C
Hyderabad
April 27, 2024 00: 28 AM
Slider చిత్తూరు

పట్టపగలే పలమనేరులో ఏనుగుల సంచారం

#elephants

చిత్తూరు జిల్లా పలమనేరు లో పట్టపగలే టౌన్ సమీపంలో 15 ఏనుగుల గుంపు కదలాడటం ఆందోళన కలిగిస్తున్నది.

ఉదయం పలమనేరు టౌన్ లోని రాధా బంగ్లా వద్ద సుమారు 15 ఏనుగులు ఇళ్ల మధ్యలో నుంచి రోడ్డు దాటాయి.

ఇది చూసి ఒక్క సారిగా అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.

అడవిలో నుంచి ఏనుగులు టౌన్  లోకి వస్తున్నాయని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు.

ఇంత జరుగుతున్న అటవీశాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. (వీడియో చూడండి)

Related posts

విద్యుత్ షాక్ తో ఇళ్లు కాలిపోయిన బాధితులకు ఆర్థిక సహాయం

Satyam NEWS

ప్రజానాట్య మండలి మూడవ మహాసభలను జయప్రదం చేయండి

Satyam NEWS

ఛాయిస్: ఈ ఇద్దరిలో మీరు ఓటు ఎవరికి వేస్తారు?

Satyam NEWS

Leave a Comment