38.2 C
Hyderabad
April 29, 2024 12: 57 PM
Slider తూర్పుగోదావరి

ప్రేమవ్యవహారం బయటపడుతుందేమోనని యువతి ఆత్మహత్య

#Crime Scene

ప్రేమ విషయాన్ని ఇంట్లో చెబుతానని స్నేహితుడు హెచ్చరించడంతో ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. డా.అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం లో ఈ ఘటన జరిగింది. ముమ్మిడివరం శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ చదువుతున్న కుడుపూడి శృతి ఈ ఘటనలో మరణించింది. శృతి ఇంజినీరింగ్ విద్యార్ధిని. ఆమె ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు చెపుతానని ఆమె స్నేహితుడి మిత్రుడు పృధ్వ బెదిరించడంతో భయపడి గడ్డిమందు తాగింది. ఈ ఆత్మహత్యా ప్రయత్నంలో ఉన్న ఆమెను కాకినాడ ట్రస్ట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

గణనాథుడికి ప్రత్యేక నిత్య పూజలు

Satyam NEWS

కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే జీవో రద్దు చేయాలి

Bhavani

ఈ నెల 30 నుంచి శ్రీ శేష దాసుల ఆరాధనోత్సవాలు

Satyam NEWS

Leave a Comment