28.7 C
Hyderabad
April 27, 2024 04: 18 AM
Slider రంగారెడ్డి

వరదనీటిని తొలగించిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

#AlwinColony

హైదరాబాద్ లోని ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ మహాత్మా గాంధీ విగ్రహం  సమీపంలో ప్రధాన రోడ్డు కంటే అంతర్గత రహదారి దిగువన ఉండటంతో వరద నీరు నిలిచి ఇబ్బందికరంగా మారింది.

విషయం ‌తెలుసుకున్న  కార్పోరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని జిహెచ్ఎంసి సిబ్బందితో వరదనీటి  తొలగించేందుకు ఏర్పాట్లు చేశారు.

వర్షం అనంతరం శాశ్వత పరిష్కారం గా నీరు నిలవకుండా వరద నీరు సాఫీగా వెళ్ళేలా ఏర్పాట్లు చేయాలని జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో యువ నాయకులు రామకృష్ణ గౌడ్, డివిజన్ అధ్యక్షులు జిల్లా గణేష్, నాయకులు యాదగిరి, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.

Related posts

అంబేద్క‌ర్ జ‌యంతి రోజునే విచిత్ర వేష‌ధార‌ణ‌లో ఓ వ్య‌క్తి…!

Satyam NEWS

కన్నా చేరికతో కొత్త ఉత్సాహంతో తెలుగుదేశం

Satyam NEWS

వెన్నుపోటు వైసీపీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య

Satyam NEWS

Leave a Comment