వైఎస్సార్ కడప జిల్లాలో వై ఎస్ వివేకానంద వర్ధంతి ఘనంగా జరిగింది.
వివేకా ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలమ్మ, వివేకా కుమార్తె సునీత, వివేకా సతీమణి సౌభాగమ్మ, వైఎస్సార్ సోదరి విమలమ్మ, వైఎస్సార్ సోదరులు సుదీకర్ రెడ్డి,రవీంద్రా రెడ్డి, జార్జి రెడ్డి సతీమణి భారతమ్మ,కుమారుడు సునీల్ రెడ్డి ఇతర కుటుంబసభ్యులు నివాళి అర్పించారు.
అనంతరం వైఎస్ వివేకానందరెడ్డి స్వగృహంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అదే విధంగా వివేకా విగ్రహం వద్ద పూలమాల వేసి నివాళి అర్పించారు.