39.2 C
Hyderabad
April 28, 2024 14: 16 PM
Slider ప్రత్యేకం

టీఎస్ఆర్టీసీ న్యూ ఇయర్ గిఫ్ట్.. వారందరికీ ఉచిత ప్రయాణం

#sajjanar

టీఎస్ ఆర్టీసీ ఎండీగా డైనమిక్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్టీసీలో కీలక మార్పులు చేస్తున్నారు. ప్రయాణికులను ఆకర్షించి ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకెళ్లేందుకు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సంస్థలో చాలా మార్పులతోపాటు ఆదాయం భారీగా పెరిగింది. అయితే, న్యూ ఇయర్‌లోకి అడుగిడుతున్న వేళ సజ్జనార్ మరో నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1 రోజున బస్సులో ప్రయాణించే 12 ఏళ్ల పిల్లలకు ఉచిత ప్రయాణం అందించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం నుంచి రాత్రి వరకూ రాష్ట్రమంతా 12 ఏళ్ల లోపు పిల్లలు బస్సులో ఉచితంగా ప్రయాణించనున్నారు.

Related posts

పారదర్శకంగా ఓటర్ జాబితా రూపొందించాలి

Bhavani

నిరుపేద ఆర్యవైశ్యులకు ఆపన్నహస్తం అందించిన దాతలు

Satyam NEWS

ఫతేపూర్ సిక్రీలో కేంద్ర మంత్రి నఖ్వీ ఆధ్వర్యంలో యోగా డే

Satyam NEWS

Leave a Comment