40.2 C
Hyderabad
April 26, 2024 13: 54 PM
Slider ఆదిలాబాద్

సీయం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

#indrakaranreddy

యాసంగి కాలానికి సంబంధించిన రైతుబంధు ఖ‌తాల్లో జ‌మా అవుతుండ‌టంతో అన్న‌దాత‌లు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. రైతుబంధు  ద్వారా  పంట పెట్టుబడి జమ చేసినందుకు నిర్మల్ జిల్లా ముధోల్ నియోజ‌క‌వ‌ర్గం లోకేశ్వ‌రం మండ‌లం పుస్పూర్ర్ గ్రామంలో రైతుల‌తో క‌లిసి  మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సీయం కేసీఆర్ చిత్ర‌ప‌టానికి క్షీరాభిషేకం చేశారు.

అనంతరం  మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ… అసలైన రైతు బంధువు తెలంగాణ సీఎం కేసీఆర్ అని కొనియాడారు.  దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పంట పెట్టుబడి కింద ఎకరానికి ఏడాదికి పది వేల రూపాయలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదే అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఎరువులు, విత్తనాల కొరత ఉండేదిని కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి, స్థానిక ప్ర‌జాప్ర‌తినిదులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

క‌ల‌క‌లం సృష్టిస్తున్న యువ‌తి మృత‌దేహం…!

Satyam NEWS

మధ్యతరగతిని నాశనం చేసేస్తున్న కరోనా లాక్ డౌన్

Satyam NEWS

ఉప్పల్ భగాయత్లో వంజర సంఘం భవనానికి శంకుస్థాపన

Bhavani

Leave a Comment