37.2 C
Hyderabad
April 26, 2024 21: 10 PM
Slider వరంగల్

సరోజన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

#MuluguDistrict

నాయకపోడు సేవా సంఘం ములుగు జిల్లా నాయకురాలు తైనవేని సరోజన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మంజుల బిక్షపతి కోరారు.

సరోజన సామాజిక ఉద్యమాలలో, ములుగు జిల్లా సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని నాయకపోడు జాతి కోసం కూడా నిరంతరం కష్టపడి పనిచేశారని ఆయన అన్నారు.

మహిళల సమస్యల పైన కూడా సరోజన పనిచేస్తున్నారని బిక్షపతి అన్నారు. సంఘసంస్కర్త అయిన సరోజన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సరోజనను పరామర్శించిన వారిలో పల్లెల్లో సతీష్ కుమార్ సమ్మయ్య రాజు నవీన్ రమేషు కిరణ్ తదితరులు ఉన్నారు.

Related posts

రామేశ్వరం గ్రామంలో వికసించిన అరుదైన బ్రహ్మ కమలం

Satyam NEWS

రెడ్ ఎలర్ట్: కరోనా వైరస్ పై అన్ని రాష్ట్రాలూ అప్రమత్తం

Satyam NEWS

సమశంఖం పూరిద్దాం

Satyam NEWS

Leave a Comment