ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామానికి చెందిన కుక్కల రోహిత్ కుమార్ ,ఇటీవల జరిగిన 3 రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫెరెన్స్ లో పాల్గొని తనదైన శైలిలో ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు
తన గురువులకి ,తల్లితండ్రులకి ఎల్లప్పుడూ ఋణపడి ఉంటానని,సమాజ సేవే తన లక్ష్యం అని రోహిత్ తెలిపాడు.
ఈ కాన్ఫెరెన్స్ 23 ఫిబ్రవరి లో జరిగింది. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు, మిత్రులు ,పలువురు రోహిత్ ను అభినందించారు