34.2 C
Hyderabad
May 19, 2025 17: 27 PM
Slider కర్నూలు

నంద్యాల ప్రాంతంలో భారీ ఎత్తున పట్టుబడ్డ డబ్బులు

#Nandyala Police

ఒంగోలు డబ్బులు చెన్నైలో పట్టుపడిన సంఘటన మరుమక ముందే నంద్యాల టోల్ గేట్ వద్ద పోలీసులకు భారీ మొత్తంలో నగదు దొరికింది. హైదరాబాద్ నుండి కోయంబత్తూర్ కు కారులో ఈ డబ్బును తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో (1.80) కోటి ఎనభై వేల రూపాయల నగదు దొరికింది.

దాంతో ఈ మొత్తాన్ని పాణ్యం పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసిన డబ్బును ఇన్ కం టాక్స్ అధికారులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. డబ్బు తరలిస్తున్న దత్తాత్రేయ విఠల్ ను విచారించగా హైదరాబాద్ నుండి కోయంబత్తూర్ కు హాస్పిటల్ కు ఈ డబ్బును తరలిస్తున్నట్లు విచారణలో తెలిపినట్లు  పాణ్యం CI జీవన్ గంగానాధ్ బాబు వెల్లడించారు.

Related posts

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లును వెంటనే పేదలకు పంచాలి

Satyam NEWS

బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

నేరాలు చేసే టీడీపీ వారిని వదిలేది లేదు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!