37.2 C
Hyderabad
April 26, 2024 20: 08 PM
Slider ముఖ్యంశాలు

రాష్ట్రంలో ముగ్గురు ఐ ఎఫ్ ఎస్ అధికారుల బదిలీ

#AndhraPradeshSecretariat

రాష్ట్రంలో ముగ్గురు ఐఎఫ్‌ఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఉద్యానశాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదరి.. తన మాతృసంస్థ అటవీశాఖకు ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌గా స్థానచలనమయ్యారు.

ప్రస్తుతం అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ పోస్టు స్థాయి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ కమిషనర్‌గా అడిషినల్‌ పీసీసీఎఫ్‌ శ్రీధర్‌ నియామితులయ్యారు. రమేష్‌కుమార్‌ సుమన్‌ను అడిషినల్‌ పీసీసీఎఫ్‌ (బడ్జెట్‌) పోస్టుకు మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

Related posts

బీఆర్ఎస్ తెలంగాణ అధ్యక్షుడిగా ఒక దళితుడు?

Bhavani

అవసరాల మేరకు ఇసుక నిల్వలు ఉండాలి

Satyam NEWS

తెలంగాణ లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ 119 సీట్లను గెలుస్తుంది

Satyam NEWS

Leave a Comment