25.7 C
Hyderabad
January 15, 2025 17: 49 PM

Tag : AP Secretariat

Slider కృష్ణ

సెక్రటేరియేట్ లో వెంకట్రామిరెడ్డికి గట్టి దెబ్బ

Satyam NEWS
ఏపీ సచివాలయ కోఆపరేటివ్‌ క్యాంటీన్‌ ఎన్నికల్లో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి భారీ షాక్‌ తగిలింది. ఆయన ప్రత్యక్షంగా, పరోక్షంగా బలపరిచిన అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. అప్సా మాజీ అధ్యక్షుడు ఉప్పుటూరి...
Slider ముఖ్యంశాలు

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పోస్టుల భర్తీ

Satyam NEWS
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఈ మేరకు ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ నోటిఫికేషన్ ను జారీ చేశారు. డైరెక్ట్...
Slider కృష్ణ

గనులు, ఎక్సైజ్ శాఖలు పూర్తి స్థాయిలో ప్రక్షాళన

Satyam NEWS
గత ఐదేళ్ల కాలంలో పూర్తి స్థాయిలో  నిర్లక్ష్యానికి గురైన గనులు, ఎక్సైజ్ శాఖలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర గనులు, భూగర్బ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు....
Slider ప్రత్యేకం

హెచ్ఓడి లకు కూడా ఇక ఫేస్ రికగ్నిషన్ తప్పని సరి

Satyam NEWS
రాష్ట్రంలో ఇప్పటి వరకూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ హెడ్ ఆఫ్ ద డిపార్ట్ మెంట్స్ (శాఖాధిపతులకు) కు ఫేస్ రికగ్నిషన్ తో అటెండెన్సును తప్పని సరి చేస్తూ వై ఎస్ జగన్ మోహన్...
Slider ప్రత్యేకం

ఏపిలో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ ల బదిలీ

Satyam NEWS
ఎలాంటి పరిపాలనా అనుభవం లేని కొత్త మంత్రులు పొరబాట్లు చేయకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నది. కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం...
Slider సంపాదకీయం

ప్రభుత్వ ఉద్యోగులపై ఉక్రోషం చూపిస్తున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS
అత్త కొట్టినట్లు కాదు తోటి కోడలు నవ్వినందుకు అన్న చందంగా ప్రవర్తిస్తున్నది వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. లక్షల కోట్ల రూపాయల మేరకు అప్పులు తేవడం తో బాటు అవాంఛనీయమైన షరతులకు...
Slider ప్రత్యేకం

అనూహ్యంగా ఆర్ధిక శాఖ నుంచి ముగ్గురి సస్పెన్షన్

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువస్తున్న విచ్చలవిడి అప్పుల గురించి బయటి ప్రపంచానికి తెలుస్తున్నదినే కారణంగా ముగ్గురు ఉద్యోగులను వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక...
Slider ముఖ్యంశాలు

ఏపీలో ఒకే సారి 14 మంది కలెక్టర్ల బదిలీ…

Satyam NEWS
రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ ఒకేసారి 14 మంది కలెక్టర్లను బదిలీ చేసారు. ఆ 14 మంది కలెక్ఠర్ల జాబితాలో విజయనగరం జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ పేరు కూడా ఉంది. ఆయన స్థానంలో...
Slider ప్రత్యేకం

అమరావతి నుంచి రాజధాని మార్పునకు ముహూర్తం ఖరారు

Satyam NEWS
అమరావతి నుంచి రాజధానిని మార్చేసేందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖారారు అయింది. విశాఖ శారదా పీఠం స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఈ ముహూర్తాన్ని ఖరారు...
Slider ముఖ్యంశాలు

రాష్ట్రంలో ముగ్గురు ఐ ఎఫ్ ఎస్ అధికారుల బదిలీ

Satyam NEWS
రాష్ట్రంలో ముగ్గురు ఐఎఫ్‌ఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఉద్యానశాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదరి.. తన మాతృసంస్థ అటవీశాఖకు ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌గా స్థానచలనమయ్యారు. ప్రస్తుతం అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ పోస్టు స్థాయి పెంచుతూ...