రాష్ట్రంలో ఇప్పటి వరకూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ హెడ్ ఆఫ్ ద డిపార్ట్ మెంట్స్ (శాఖాధిపతులకు) కు ఫేస్ రికగ్నిషన్ తో అటెండెన్సును తప్పని సరి చేస్తూ వై ఎస్ జగన్ మోహన్...
ఎలాంటి పరిపాలనా అనుభవం లేని కొత్త మంత్రులు పొరబాట్లు చేయకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నది. కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం...
అత్త కొట్టినట్లు కాదు తోటి కోడలు నవ్వినందుకు అన్న చందంగా ప్రవర్తిస్తున్నది వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. లక్షల కోట్ల రూపాయల మేరకు అప్పులు తేవడం తో బాటు అవాంఛనీయమైన షరతులకు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువస్తున్న విచ్చలవిడి అప్పుల గురించి బయటి ప్రపంచానికి తెలుస్తున్నదినే కారణంగా ముగ్గురు ఉద్యోగులను వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక...
రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ ఒకేసారి 14 మంది కలెక్టర్లను బదిలీ చేసారు. ఆ 14 మంది కలెక్ఠర్ల జాబితాలో విజయనగరం జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ పేరు కూడా ఉంది. ఆయన స్థానంలో...
అమరావతి నుంచి రాజధానిని మార్చేసేందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖారారు అయింది. విశాఖ శారదా పీఠం స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఈ ముహూర్తాన్ని ఖరారు...
రాష్ట్రంలో ముగ్గురు ఐఎఫ్ఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఉద్యానశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి.. తన మాతృసంస్థ అటవీశాఖకు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్గా స్థానచలనమయ్యారు. ప్రస్తుతం అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పోస్టు స్థాయి పెంచుతూ...
ఎన్నికల విధుల నుంచి సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ని తప్పించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ ఆదేశించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్కు లేఖ రాశారు....
తెలంగాణలో వాస్తు పేరుతో ఉన్న సచివాలయాన్ని కూలగొడుతున్న అంశం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్ఫూర్తి పొందినట్లుంది. ఆంధ్రప్రదేశ్ సచీవాలయాన్ని కూడా వాస్తు ప్రకారం మారుస్తున్నారు. మార్చబోయే సెక్రటేరియేట్ కు వాస్తు ఎందుకు అంటారా?...
ఏపి సచివాలయంలో మరో 10మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. గత కొద్ది రోజులుగా సచివాలయంలో కరోనా కలకలం రేగుతూనే ఉంది. సచివాలయంలో తాజాగా మరో పది మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో...