40.2 C
Hyderabad
April 28, 2024 17: 38 PM
Slider ప్రపంచం

మోడీని కలిసిన గీతా గోపినాథ్

అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రధాన ఆర్థికవేత్త, భారతీయ-అమెరికన్ గీతా గోపినాథ్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆమె మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఈ మధ్యే పదోన్నతి పొందారు. జనవరి 21, 2022న ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.

గీతా గోపినాథ్ వచ్చే ఏడాదిలో ఐఎంఎఫ్‌ను వీడి.. హార్వార్డ్‌ యూనివర్సిటీకి వెళ్లాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం ఉన్న ఫస్ట్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జియోఫ్రే ఒకమోటో వచ్చే ఏడాది తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే గీతను ఆ ఉన్నత పదవికి ఐఎంఎఫ్‌ బోర్డు సిఫార్సు చేసింది.

Related posts

పల్లె నర్సింగరావును సన్మానించిన పిట్టల నరేష్‌ముదిరాజ్‌

Satyam NEWS

అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా

Satyam NEWS

టెంపుల్ తీఫ్: దేవుడినే దోచేస్తున్న దొంగల అరెస్టు

Satyam NEWS

Leave a Comment