28.7 C
Hyderabad
April 27, 2024 04: 42 AM
Slider గుంటూరు

కాలేజీకి వెళ్లిన ఇంటర్ విద్యార్థిని అదృశ్యం

#interstudent

గుంటూరు జిల్లా పాత మంగళగిరి కి చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు పాత మంగళగిరి కి చెందిన షేక్ జానీ- నాగుల్ మీరా దంపతుల కుమార్తె షేక్ ఆఫ్రిన్ (17)  వీజే  కళాశాలలో  ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 3వ తేదీన ఉదయం కళాశాలకు వెళ్లిన ఆఫ్రిన్  తిరిగి ఇంటికి రాలేదు.  ఆమె స్నేహితులను, బంధువులను  విచారించినా  ఆచూకీ లభించకపోవడంతో తల్లి నాగుల్ మీరా  మంగళవారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

తెలంగాణలో వ్యాపారాల కోసం ఏపి ప్రయోజనాల తాకట్టు

Satyam NEWS

మునిసిపల్ ఎన్నికల్లో ఘనవిజయం అందించారు థాంక్స్

Satyam NEWS

ఏప్రిల్ 1 నుంచి ఏపిలో నాణ్యమైన బియ్యం

Satyam NEWS

Leave a Comment