32.7 C
Hyderabad
April 27, 2024 00: 59 AM
Slider ముఖ్యంశాలు

వరద సాయం చేయడంలో జగన్ ప్రభుత్వం పూర్తి విఫలం

#vishnuvardhanreddy

రాయలసీమ వరద విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఘ్ణవర్థన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప లో వరదలు వస్తే ముఖ్యమంత్రి ఆదుకోలేక పోయాడని ఆయన అన్నారు. రాష్ట్రంలో వరదలు భీవత్సం సృష్టించిన సమయంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి జ్యూడిషియల్ విచారణ జరిపించాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Related posts

నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు

Bhavani

నలుగురు ముఖ్యమంత్రులతో ఖమ్మం కలెక్టర్

Satyam NEWS

విజయవాడలో క్యాన్సర్ పై అవగాహనా కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment