37.2 C
Hyderabad
April 26, 2024 22: 19 PM
Slider నల్గొండ

రాజకీయ సన్యాసం తీసుకున్న జానారెడ్డి

#kunduruJanareddy

నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఓటమి పాలైన రాజకీయ కురువృద్ధుడు కుందూరు జానారెడ్డి రాజకీయ సన్యాసం స్వీకరించారు.

ఇకపై ఏ ఎన్నికలో పోటీ చేసేది లేదని జానారెడ్డి ప్రకటించారు. అంతే కాదు, రాజకీయాలు ఇక మాట్లాడనని కూడా జానారెడ్డి అన్నారు.

నాగార్జునసాగర్ ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు 47శాతం, కాంగ్రెస్ కు 37శాతం ఓట్లు వచ్చాయి.

నా ఆశయాలు ప్రజలకు అందితే చాలు. ఇకపై ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయను అని జానారెడ్డి నిర్వేదంగా చెప్పారు. 

Related posts

వివాహిత మృతి: భర్తపైనే అనుమానం

Satyam NEWS

వరంగల్ కు ఎక్కువ ఐటీ కంపెనీలు రావాలి

Satyam NEWS

తిరుమ‌ల‌లో పార‌ద‌ర్శ‌కంగా గ‌దుల కేటాయింపు

Satyam NEWS

Leave a Comment