33.7 C
Hyderabad
April 29, 2024 00: 37 AM
Slider కరీంనగర్

కరీంనగర్ మేయర్ గా యాదగిరి సునీల్ రావు

karimnagar mayor

కరీంనగర్ లో బిజెపి ఆటలు కట్టిస్తూ టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. కరీంనగర్‌ కార్పొరేషన్‌లోని మొత్తం 60 డివిజన్లకుగాను 33 డివిజన్లను  గెల్చుకుని టీఆర్‌ఎస్‌ ఇక్కడ అధిక్యం సాధించింది. బీజేపీ ఇక్కడ కేవలం 13 స్థానాలకే పరిమితం అయింది. స్వతంత్ర అభ్యర్ధులు 7 స్థానాలలో గెలుపొందగా వారంతా టీఆర్ఎస్ పార్టీకి తమ మద్దతు ప్రకటించారు. దాంతో టీఆర్ఎస్ పూర్తి మెజారిటీ సాధించినట్లయింది. సీనియర్‌ నాయకుడు సునీల్‌రావును కరీంనగర్‌ మేయర్‌ పీఠం వరించింది. మేయర్‌గా ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

Related posts

మీడియా మానేజిమెంట్ లో బాబు చాకచక్యం

Satyam NEWS

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) సభలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Satyam NEWS

అక్కినేని జాతీయ పురస్కారాలను అందించిన చిరంజీవి

Satyam NEWS

Leave a Comment