38.2 C
Hyderabad
April 29, 2024 13: 03 PM
Slider నల్గొండ

కేసీఆర్ నన్ను మనిషిగానే చూడలేదు – వేముల వీరేశం

#Vemula Veeresham

తనపై పోలీసు కేసులు పెడుతున్నా, తన అనుచరులను వేధిస్తున్నా కేసీఆర్ సైలెంట్‌గానే ఉండిపోయారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నాలుగున్నరేళ్లుగా మానసిక వేదనను అనుభవిస్తున్నా, ఇకపై ఓపిగ్గా ఉండలేనని, దయనీయ పరిస్థితుల్లో రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, ఏ పార్టీలో చేరాలన్నది కార్య కర్తల అభిప్రాయం మేరకు త్వరలో నిర్ణయం తీసుకుంటానన్నారు వేముల వీరేశం.

Related posts

కన్నుల పండువగా అయ్యప్ప మండల పూజ మహోత్సవం

Bhavani

సముద్రమంత దుఃఖం

Satyam NEWS

దుబ్బాక గెలుపు చారిత్రాత్మకం

Sub Editor

Leave a Comment