40.2 C
Hyderabad
April 28, 2024 18: 23 PM
Slider ముఖ్యంశాలు

కెసిఆర్ హామీలన్నీ అబద్దాలే

#Konda Visveswara Reddy

తెలంగాణలో త్వరలో ఎన్నికలు వస్తుండటంతో బీజేపీ దూకుడు పెంచింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్ మీడియా వేదికగా ఆ పార్టీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల చిట్టా విప్పి మరీ బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి విరుచుకుపడ్డారు.

24 గంటల కరెంట్, ఉచిత ఎరువులు, రైతు బీమా, కోటి ఎకరాల మాగాణం, చివరి ఆయకట్టుకు కాళేశ్వరం జలం అంటూ సీఎం కేసీఆర్ చెప్పిన హామీలన్నీ అబద్ధాలేనని విమర్శించారు. ‘నీ అబద్ధాలు ఇక సాలు.. నీ పాలనకు ఇక సెలవు’ అంటూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్విట్టర్ ద్వారా ఎద్దేవా చేశారు.

Related posts

పంచాయితీ నిధుల స్వాహాపై విచారణ ప్రారంభం

Satyam NEWS

ప్రభుత్వ ఉద్యోగాలలో ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి

Satyam NEWS

మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయండి

Bhavani

Leave a Comment