38.2 C
Hyderabad
April 28, 2024 19: 23 PM
Slider ముఖ్యంశాలు

కరోనా మృతులను కొయ్యడలో దహనం చేయడం ఆపాలి

komatireddy 231

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాధితో మరణిస్తున్న వారిని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని కొయ్యడ గ్రామంలో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన  దహనం చేయడం వెంటనే ఆపివేయాలని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన తెలంగాణ రాష్ట్ర IT మంత్రి కేటీఆర్ కు ఒక బహిరంగ లేఖ రాశారు.

ఇబ్రహీంపట్నం కి ఫ్రూట్ మార్కెట్ తీసుకురావాలని గత 6 సంవత్సరాల నుండి కోరుతున్నా తీసుకురాని ప్రభుత్వం ఇప్పుడు అకస్మాత్తుగా నిర్ణయం తీసుకుని ఫ్రూట్ మార్కెట్ తరలించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అంతే కాకుండా అక్కడ ఎలాంటి సౌకర్యం కూడా అదనంగా కల్పించలేదని ఆయన అన్నారు.

Related posts

ఓటును నమోదు చేసుకున్న శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి

Satyam NEWS

మాజి నక్సలైట్ చర్యలను భగ్నం చేసిన ములుగు జిల్లా పోలీస్

Bhavani

అమరావతి రైతులకు భత్యాల చెంగలరాయుడు మద్దతు

Satyam NEWS

Leave a Comment