25.7 C
Hyderabad
May 24, 2025 08: 53 AM
Slider చిత్తూరు

కరోనాతో శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు మృతి

#Tirumala Srinivasmurthy

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు శ్రీనివాసమూర్తి దీక్షితులు కరోనా కారణంగా మరణించారు. కొద్ది కిందట దీక్షితులు కరోనా బారిన పడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసమూర్తి దీక్షితులు నేడు కన్నుమూశారు.

తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడిగా దాదాపు 20ఏళ్లకు పైగా కొనసాగిన శ్రీనివాసమూర్తి దీక్షితులుకి ఆలయం తరపున సంప్రదాయ పద్దతిలో వీడ్కోలు పలకాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుతం ఆయన కరోనా బారిన పడి మృతి చెందడంతో మృతదేహాన్ని కూడా కుటుంబసభ్యులకు అప్పగించే అవకాశం లేని పరిస్థితి నెలకొంది.

Related posts

కరోనా లెసన్: సమస్య వారిది కాదు దేశానిది

Satyam NEWS

డాక్టర్ మార్తినేని ప్రియాంక కు గ్లోబల్ చేంజ్ మేకర్ అవార్డ్

Satyam NEWS

జీవన విధానంలో స్వచ్ఛత మౌలిక సూత్రం

mamatha

Leave a Comment

error: Content is protected !!