40.2 C
Hyderabad
April 26, 2024 12: 36 PM
Slider చిత్తూరు

కరోనాతో శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు మృతి

#Tirumala Srinivasmurthy

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు శ్రీనివాసమూర్తి దీక్షితులు కరోనా కారణంగా మరణించారు. కొద్ది కిందట దీక్షితులు కరోనా బారిన పడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసమూర్తి దీక్షితులు నేడు కన్నుమూశారు.

తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడిగా దాదాపు 20ఏళ్లకు పైగా కొనసాగిన శ్రీనివాసమూర్తి దీక్షితులుకి ఆలయం తరపున సంప్రదాయ పద్దతిలో వీడ్కోలు పలకాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుతం ఆయన కరోనా బారిన పడి మృతి చెందడంతో మృతదేహాన్ని కూడా కుటుంబసభ్యులకు అప్పగించే అవకాశం లేని పరిస్థితి నెలకొంది.

Related posts

జైభీమ్, రిపబ్లిక్ సినిమా స్టోరీ కాదు… ఇది నాగార్జున రెడ్డి స్టోరీ

Satyam NEWS

అక్టోబర్ 6న సినీబజార్ డిజిటల్ థియేటర్ లో “నీ వెంటే నేను”

Satyam NEWS

టమాటా తో కోటేశ్వరులు

Bhavani

Leave a Comment