తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పిసిసి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి అభినందించారు. శుక్రవారంనాడు ఆయన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 75కు పైగా సీట్లు గెలువబోతున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
previous post