29.7 C
Hyderabad
April 29, 2024 10: 10 AM
Slider ఆంధ్రప్రదేశ్

మంగళగిరి కోర్టులో లొంగిపోయిన అచ్చెంనాయుడు

Achamnaidu

ఛలో ఆత్మకూర్ కార్యక్రమం సందర్భంగా పోలీసులను దుర్భాషలాడిన కేసుకు సంబంధించి మాజీ మంత్రి అచ్చెంనాయుడు గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టులో లొంగిపోయాడు. హైకోర్టు నుంచి ఆయన ముందస్తు బెయిల్ పొందారు. అయితే మంగళగిరి న్యాయస్థానంలో పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. దాంతో ఆయన శుక్రవారం న్యాయమూర్తి ముందు హాజరైనాడు. ఛలో ఆత్మకూర్ కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు ఇంటి వద్ద ఆయన పోలీసులపై దుర్భాషలాడిన కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అచ్చెన్నాయుడు కు 50వేల  పూచికత్తు తో మంగళగిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Related posts

హిందూ స్మశాన వాటికలో పీడిస్తున్న నీటి కొరత

Satyam NEWS

కరోనా డెత్: మత ఆచారాలను ఉల్లంఘించడం మంచిది కాదు

Satyam NEWS

తుగ్లక్ ఇలానే తరచూ రాజధానులు మార్చేవాడు

Satyam NEWS

Leave a Comment