40.2 C
Hyderabad
April 26, 2024 14: 04 PM
Slider గుంటూరు

మావోయిస్టుల పేరుతో వైన్ షాప్ దోపిడి

wine shop

గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి శివారులో ఉన్న ప్రభుత్వ  వైన్ షాప్ లో అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు తుపాకీతో కలకలం సృష్టించారు. మావోయిస్టులమని చెప్పి షాప్ లో విధులు నిర్వహిస్తున్న సూపర్ వైజర్, సేల్స్ మెన్ పై దాడి చేసి వారి వద్ద సుమారు  65 వేల రూపాయలు, కొన్ని మద్యం సీసాలు కూడా తీసుకొని వెళ్ళినట్లు సమాచారం. ఫిర్యాదు అందడంతో ఘటనా స్థలాన్ని డీఎస్పీ, విజయభాస్కరరెడ్డి, పిడుగురాళ్ల సీఐ సురేంద్ర బాబు పరిశీలించారు.  నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

Related posts

దాడికి గురైన సైదులు, సింగమోహన్ రావు లను పరామర్శించిన ఉత్తమ్

Satyam NEWS

ప్రేమ పెళ్లి ప్రచారంతో నేతాజీ జీవితచరిత్రను మార్చగలరా?

Satyam NEWS

అంతర్జాతీయ ర్యాపిడ్ రేటింగ్ టోర్నమెంట్ లో విక్టరి విద్యార్థుల ప్రతిభ

Satyam NEWS

Leave a Comment