28.7 C
Hyderabad
April 27, 2024 04: 58 AM
Slider ప్రకాశం

అనుమానాస్పద పరిస్థితుల్లో వివాహిత మృతి

#crime

ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ప్రకాశం జిల్లాలో ఒక వివాహిత అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. ఇద్దరు పిల్లలున్న ఆమె చనిపోవడం స్థానికులను కలచివేసింది.

మార్కాపురం కరెంట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ మొహమ్మద్ నగర్ లో ఈ దుర్ఘటన జరిగింది. పోరుమామిళ్ల మధుప్రియ అనే వివాహిత ఉరి వేసుకుని కనిపించింది.

అనుమానాస్పద స్థితిలో మరణించిన ఆమె వయస్సు 27 సంవత్సరాలు. భర్త పోరుమామిళ్ల శ్రీనివాసు ఫారెస్ట్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

వారు అబ్బాయి చరణ్ (11)  అమ్మాయి పోరుమల్ల భావన శ్రీ (9).

Related posts

విజయనగరం జిల్లా మత్స్యకార గ్రామాల్లో పోలీసుల చైతన్య కార్యక్రమం

Satyam NEWS

లైంగిక వేధింపులపై కొత్త భాష్యం చెప్పిన బొంబాయి హైకోర్టు

Satyam NEWS

ఇరిగేషన్ కు పర్యాయపదంగా కేసీఆర్ పాలన

Satyam NEWS

Leave a Comment