28.7 C
Hyderabad
April 26, 2024 09: 37 AM
Slider ముఖ్యంశాలు

కరోనా పోరాటానికి మెఘా ఇంజనీరింగ్ సాయం

mega krishnareddy

కరోనా మహమ్మారిపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి పోరాటానికి మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థ అండగా నిలిచింది. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను స్వయంగా కలిసి 5 కోట్ల రూపాయలు విరాళం అందించిన మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థల  ఏండి పి. వి. కృష్ణారెడ్డి నేడు ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి కలిశారు. ఏపి ప్రభుత్వానికి తన వంతు సాయంగా 5 కోట్ల రూపాయలు విరాళం అందించారు.

Related posts

తిమ్మప్ప స్వామికి సాలగ్రామ హారం బహూకరణ

Satyam NEWS

ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల‌కు వేత‌నాల పెంపు

Satyam NEWS

Leave a Comment