కరోనా మహమ్మారిపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి పోరాటానికి మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థ అండగా నిలిచింది. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను స్వయంగా కలిసి 5 కోట్ల రూపాయలు విరాళం అందించిన మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థల ఏండి పి. వి. కృష్ణారెడ్డి నేడు ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి కలిశారు. ఏపి ప్రభుత్వానికి తన వంతు సాయంగా 5 కోట్ల రూపాయలు విరాళం అందించారు.