మెట్రో టీవీ నూతన సంవత్సర క్యాలండర్ ను విశాఖ శ్రీ శారదాపీఠం పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, వైజాగ్ హెడ్ ఇరోతి ఈశ్వరరావు, స్టాఫ్ రిపోర్టర్ బి ఈశ్వరరావు, కెమెరామెన్ చిన్న, రిపోర్టర్లు ప్రకాష్, ఆనంద్,కళ్యాణ్, మూర్తి తదితరులు పాల్గొన్నారు.