32.7 C
Hyderabad
April 27, 2024 02: 13 AM
Slider ఆదిలాబాద్

రుణ మాఫీ రైతు బంధు తెలంగాణ ప్రత్యేకం

#Minister Indrakaranreddy

దేశంలో ఎక్కడలేని విధంగా రైతులకు రుణమాఫీ,  రైతుబంధు సౌకర్యం కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా వ్యవసాయ కమిటీ చైర్మన్ గా నర్మద ముత్యం రెడ్డి ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించినందున ఆమె నేడు పదవీ స్వీకారం చేశారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి మంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ ధాన్యం మొక్కజొన్న కొనుగోలు తెలంగాణ రాష్ట్రం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ విజయలక్ష్మి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పార్టీ మాజీ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు శాఖ అధికారులు ఏ డి శ్రీనివాసరావు రైతులు పాల్గొన్నారు.

Related posts

హైదరాబాద్ సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్ లో శౌర్య దినోత్సవ వేడుకలు

Satyam NEWS

చంద్రబాబూ… లూజ్ టాక్ వద్దు

Satyam NEWS

హబ్సిగూడ డివిజన్ లోని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తా

Satyam NEWS

Leave a Comment