40.2 C
Hyderabad
April 26, 2024 11: 14 AM
Slider ఖమ్మం

లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

#ministerpuvvada

వివిధ అనారోగ్య కారణాలతో చికిత్సల అనంతరం CMRF కు దరఖాస్తు చేసుకుని మంజూరైన 26 మందికి రూ.14.33లక్షల విలువైన చెక్కులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఖమ్మం Vdo’s కాలనీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ కార్యక్రమం జరిగింది.

ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నేటి వరకు 1968 చెక్కులకు గాను రూ.8.41 కోట్లు పంపిణీ చేయడం సంతోషకరంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. అనంతరం ఖమ్మం నియోజకవర్గం నుండి మంజూరైన 37-కల్యాణలక్ష్మీ, షాది ముభారక్ పథకం ద్వారా రూ.37 లక్షల విలువైన చెక్కులను స్వయంగా మంత్రి పంపిణీ చేశారు.

Related posts

న్యూ రిఫార్మ్స్:దేశంలోఎక్కడినుండైన స్వస్థలంలో ఓటు

Satyam NEWS

ఫ్యాక్షన్ పర్తిగా మారిన వనపర్తి: 9న బీసీల సభకు ఈటెల

Satyam NEWS

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సభకు వెళ్లి వస్తూ ఒకరు మృతి

Satyam NEWS

Leave a Comment