38.2 C
Hyderabad
April 29, 2024 20: 19 PM
Slider కృష్ణ

దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి రోజా

#ninisterroja

నూతన సంవత్సరం సందర్భంగా ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆదివారం కనక దుర్గమ్మను దర్శించుకున్నారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్.కె.రోజా  అమ్మవారి దర్శనార్థము ఆలయమునకు విచ్చేయగా అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు.  అనంతరం ఆలయ ప్రధానార్చకులు వీరికి వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు అమ్మవారి  ప్రసాదము, శేషవస్త్రం అందజేశారు.

Related posts

ఏప్రిల్‌ 11: జగన్ మంత్రివర్గం పునర్వవస్థీకరణకు ముహూర్తం ఫిక్స్

Satyam NEWS

ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటన రద్దు

Satyam NEWS

6న జర్నలిస్టుల సమస్యలపై సీపీఎం ధర్నా

Murali Krishna

Leave a Comment