37.2 C
Hyderabad
April 26, 2024 21: 40 PM
Slider నల్గొండ

బొడ్రాయి ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సైదిరెడ్డి

#MLA Saidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం యాతవాకిళ్ళ గ్రామంలో నూతనంగా  ఏర్పాటు చేస్తున్న శ్రీ శీతలాపరమేశ్వరి (బొడ్రాయి)శ్రీ శంభులింగేశ్వర స్వామి కీర్తి ధ్వజ,శిఖర ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో ఆదివారం శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

వేద పండితుల మంత్రోచ్ఛారణలతో నిర్వహించిన ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Related posts

బీజేపీలో చేరను .. కాంగ్రెస్ లో ఉండను .. అమరీందర్ సింగ్

Sub Editor

డిసెంబర్ 5న కేరళ ముఖ్యమంత్రి విజయన్ రాక

Murali Krishna

కొండరాళ్లు విరిగిపడుతున్న ఇంద్రకిలాద్రి కొండ

Satyam NEWS

Leave a Comment