అనారోగ్యంతో మృతిచెందిన భూపాల పల్లి జిల్లా రేగొండ మండలం నిజంపల్లి గ్రామానికి చెందిన బొమ్మకంటి రాజమ్మ కుటుంబాన్ని నేడు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు. ఆమె భౌతికకాయానికి పులమాల వేసి నివాళులర్పించారు
ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి, ఆత్మ డైరెక్టర్ ఆ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.