38.2 C
Hyderabad
April 27, 2024 18: 30 PM
Slider వరంగల్

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క

#seetakka

అనారోగ్యంతో మృతిచెందిన భూపాల పల్లి జిల్లా రేగొండ మండలం నిజంపల్లి గ్రామానికి చెందిన బొమ్మకంటి  రాజమ్మ కుటుంబాన్ని నేడు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు. ఆమె భౌతికకాయానికి పులమాల వేసి నివాళులర్పించారు 

ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి, ఆత్మ డైరెక్టర్ ఆ చంద్రమౌళి తదితరులు   పాల్గొన్నారు.

Related posts

గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS

శివలింగానికి మంత్రోచ్ఛారణతో ముస్లిం భక్తుడి అభిషేకం

Satyam NEWS

అవమానం భరించలేక ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్య యత్నం…

Satyam NEWS

Leave a Comment