ములుగు జిల్లా ములుగు మండలం లోని జంగాల పల్లి గ్రామంలో ఎమ్మెల్యే సీతక్క నేడు పర్యటించారు. జంగాల పల్లి గ్రామానికి చెందిన తోకల లచ్చన్న గృహ ప్రవేశ వేడుకకు కూడా ఆమె హాజరు అయ్యారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్లెల కుమార స్వామి, వెంకటా పూర్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు చేన్నోజు సూర్య నారాయణ, వెంకటాపుర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బండి శ్రీనివాస్,
వేంకటా పూర్ మండల ST సెల్ అధ్యక్షులు మూడు వీరేష్, ములుగు మండల పార్టీ అధ్యక్షులు మహమ్మద్ చాంద్ పాషా, ములుగు ఎంపీటిసి మావురపు తిరుపతి రెడ్డి,
మైనారిటీ జిల్లా కార్యదర్శి మహమ్మద్ అజ్జు, పిఎసిఎస్ మాజీ చైర్మెన్ కూనురూ అశోక్ గౌడ్, కర్నె రతన్, గ్రామ కమిటీ నాయకులు జగన్ ,శంకర్ తదితరులు పాల్గొన్నారు.