27.7 C
Hyderabad
April 26, 2024 05: 43 AM
Slider ప్రత్యేకం

సొంత ఇంట్లోనే తల్లీకూతుళ్ల దారుణ హత్య

#marder

గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో దారుణం జరిగింది.

గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేశారు.

నాగార్జున నగర్ లో ఈ దారుణం జరిగింది. ఇంట్లో ఉన్న తల్లి కూతుళ్లను పొడిచి చంపారు. ప్రత్యూష, పద్మావతి అనే ఇద్దరు తల్లీ కూతుళ్లను కత్తితో పొడవడంతో అక్కడిక్కడే ఇంట్లోనే ఇద్దరూ మృతి చెందారు.

పోలం వివాదం కారణంగా ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు అనుమానo వ్యక్తం చేశారు.

అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Related posts

ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్న విజయనగరం ఎస్పీ…!

Satyam NEWS

కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం ఆశయాలు సాధిద్దాం

Satyam NEWS

బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డును నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment