40.2 C
Hyderabad
April 28, 2024 15: 39 PM
Slider ముఖ్యంశాలు

మోసపోయిన మౌనిక దీక్షకు ప్రజాసంఘాల మద్దతు

#MuluguDist

ప్రేమ పేరుతో ప్రియుడి చేతిలో మోసపోయిన దళిత యువతి గూడెపు మౌనిక దీక్ష ఐదో రోజుకు చేరుకుంది.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మాలమహానాడు మహిళా అధ్యక్షురాలు బందెల యాదలక్ష్మి ఈరోజు మౌనిక ను పరామర్శించి సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ములుగు జిల్లాలో సర్పంచ్ , ఎమ్మెల్యే , ఎంపీ మహిళలు అయి ఉండి ఒక మహిళ సమస్యలను పరిష్కరించకపోవడం చాలా బాధాకరమన్నారు.

కె మహేందర్ గౌడ్, సత్యం న్యూస్

Related posts

చంద్రబాబు అరెస్ట్ పై విశాల్ మ‌రోసారి కామెంట్స్

Bhavani

ఇళ్ళ స్వాధీనంపై ప్రభుత్వం కుట్ర

Sub Editor

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

Sub Editor

Leave a Comment