ప్రేమ పేరుతో ప్రియుడి చేతిలో మోసపోయిన దళిత యువతి గూడెపు మౌనిక దీక్ష ఐదో రోజుకు చేరుకుంది.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మాలమహానాడు మహిళా అధ్యక్షురాలు బందెల యాదలక్ష్మి ఈరోజు మౌనిక ను పరామర్శించి సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ములుగు జిల్లాలో సర్పంచ్ , ఎమ్మెల్యే , ఎంపీ మహిళలు అయి ఉండి ఒక మహిళ సమస్యలను పరిష్కరించకపోవడం చాలా బాధాకరమన్నారు.
కె మహేందర్ గౌడ్, సత్యం న్యూస్