25.2 C
Hyderabad
March 23, 2023 00: 22 AM
Slider ఆంధ్రప్రదేశ్

వి యస్ యులో నాగేంద్రకు డాక్టరేట్ ప్రధానం

doctorate

విక్రమ సింహపురి యూనివర్సిటీలోని కంప్యూటర్ సైస్ విభాగం పరిశోధన విద్యార్థి కొల్లూరు వెంకట నాగేంద్ర డాక్టరేట్ సాధించారు. “డిజైన్ అండ్ డెవలప్ మెంట్ ఆఫ్ ఈజిబి క్లాసిఫి కిషన్  మోడల్  ఫర్ ప్రిడిక్టింగ్ హార్టుడిసిజేస్ “అనే అంశం పై కంప్యూటర్ సైన్ లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టరేట్. యం. ఉస్సేనయ్య పర్యవేక్షణలో ఆయన తన పరిశోధనా గ్రంధం సమర్పించారు. ఈ పరిశోధనా గ్రంథానికి ఆయనకు డాక్టరేట్ వచ్చింది. డాక్టరేట్ సాధించిన నాగేంద్రకు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఆర్ .సుదర్శన రావు, రిజిస్ట్రార్ ఆచార్య అందే ప్రసాద్, కంప్యూటర్ సైస్  విభాగానికి చెందిన అధ్యాపకులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు

Related posts

జగన్ లేఖపై చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకుంటారు

Satyam NEWS

10 రెట్లు వేగంగా కరుగుతున్న హిమాలయాలు

Sub Editor

ఎక్స్ క్లూజీవ్: సీనియర్లకు స్థానచలనం తప్పదా?

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!