25.2 C
Hyderabad
January 21, 2025 13: 38 PM
Slider ఆంధ్రప్రదేశ్

వి యస్ యులో నాగేంద్రకు డాక్టరేట్ ప్రధానం

doctorate

విక్రమ సింహపురి యూనివర్సిటీలోని కంప్యూటర్ సైస్ విభాగం పరిశోధన విద్యార్థి కొల్లూరు వెంకట నాగేంద్ర డాక్టరేట్ సాధించారు. “డిజైన్ అండ్ డెవలప్ మెంట్ ఆఫ్ ఈజిబి క్లాసిఫి కిషన్  మోడల్  ఫర్ ప్రిడిక్టింగ్ హార్టుడిసిజేస్ “అనే అంశం పై కంప్యూటర్ సైన్ లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టరేట్. యం. ఉస్సేనయ్య పర్యవేక్షణలో ఆయన తన పరిశోధనా గ్రంధం సమర్పించారు. ఈ పరిశోధనా గ్రంథానికి ఆయనకు డాక్టరేట్ వచ్చింది. డాక్టరేట్ సాధించిన నాగేంద్రకు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఆర్ .సుదర్శన రావు, రిజిస్ట్రార్ ఆచార్య అందే ప్రసాద్, కంప్యూటర్ సైస్  విభాగానికి చెందిన అధ్యాపకులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు

Related posts

బిచ్ కుంద లోక్ అదాలత్ లో 79 కేసుల పరిష్కారం

Satyam NEWS

సర్ధార్ చకిలం శ్రీనివాసరావు శతజయంతి ఉత్సవాలు

Satyam NEWS

సర్వ జగద్రక్షకుడు శ్రీరామచంద్రుడు

Satyam NEWS

Leave a Comment