38.2 C
Hyderabad
April 27, 2024 16: 44 PM
Slider ముఖ్యంశాలు

రాష్ట్రంలో నలుగురు మంత్రులతో మాఫియా

#NandamuriBalakrishna

వైకాపా ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ విమర్శించారు.

అనంతపురం జిల్లా హిందూపురంలో గురువారం బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నలుగురు మంత్రులతో మాఫియా నడుపుతున్నారని ఆరోపించారు.

తనను విమర్శించే వైకాపా నాయకులు ఈ రెండేళ్లలో ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్‌ విసిరారు.

బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడే ఈ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు. అన్ని విభాగాలను ప్రైవేటు పరం చేసి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.

Related posts

మేం చేసిన వాటికే మళ్లీ శంకుస్థాపనలా?

Satyam NEWS

82 లక్షల మంది విద్యార్థులకు “అమ్మబడి”

Satyam NEWS

వర్షాకాలం సీజనల్ వ్యాధుల నుంచి దూరంగా ఉండండి

Satyam NEWS

Leave a Comment